
సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ సింగరేణి కోల్ మెన్స్ కార్మిక సంఘ్ నిరంతరం పోరాడుతుందని, బీఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ ఖదన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు మండ రమాకాంత్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యలు తెలిపారు.



















