
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో రూ. 90 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులు జరగనున్నాయి.



















