
తెలంగాణ రాష్ట్ర 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, మంచిర్యాల జిల్లాలో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

















