
ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా దామర గ్రామంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షులు శ్రీ మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించారు.



















