
'సదా సేవ ఆర్గనైజేషన్' సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో గత పదేళ్లుగా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. స్వచ్ఛంద సేవకుల అంకితభావంతో అనాధలకు అండగా నిలుస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది.



















