
రాష్ట్ర ఆబ్కారీ - మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద శుక్రవారం మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారు వస్తున్నట్లు సమాచారం.

















