Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 05
మంచరయాల జలలా కోటపారుపల్లిలల మండలం పారుపల్లిారుపారుపల్లిలల గుటటపారుపల్లిై సవయంభువుగా వెలసన శ్రీశ్రీశ్రీశ్రీకాలభైరవ కషేతరం భకతుల పారుపల్లిాలట కొంగుబంగారంగా వలసలారుపల్లితోంద. ఈ పారుపల్లివతర సథలానన 'రతనాచల కొండ' అన కూడా పారుపల్లిారుపల్లిసతారు. కాశీలోన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీకాలభైరవున దరశంచుకుంటే లభంచే పారుపల్లిుణయఫలమే ఇకకడ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీకాలభైరవున దరశంచుకుననా దకకుతుందన భకతుారుపల్లి పారుపల్లిరగాఢంగా వశవససతుననారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీకాలభైరవ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. ఈ క్షేత్రాన్ని 'రత్నాచల కొండ' అని కూడా పిలుస్తారు.
స్థానికుల కథనం ప్రకారం, కాశీలోని శ్రీకాలభైరవుని దర్శించుకుంటే లభించే మోక్షమే ఇక్కడ పారుపల్లి కాలభైరవుని దర్శించుకున్నా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు.
రోజూ పూజలు నిర్వహించేందుకు ఒక అయ్యగారిని నియమించాలని భక్తులు కోరుతున్నారు.












