జైపూర్ మండలంలోని కేజీబీవీ హాస్టల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పనులు నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయిన ఒక యువ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now