హైదరాబాద్ రవీంద్రభారతిలో త్రైత శకం 48 కాలసూచికను ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఈ సమగ్ర కాలసూచికను సమాచార హక్కు చట్ట సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి విడుదల చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



