మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 15
జుుుమచయమజీమమజఎీఈటజదైుషటైశీచభషీఎఎడీఎుదచుదదీళుఎుుదళబయజీుౌటూయదుయదదుటటైడఇజీుషమచుుుభీుబయయచడజీయుఎచటటబడుద,ైుమయైశచైీఎీచమైభషుఉయచడదమజీమ,మజఎీఈటజదు.ుుుబయయుయచ,డజీయుచదఎజుుఆయొు.
అవగాహన లేని పాలనతో తెలంగాణ అంధకారంలోకి నెట్టబడుతోందని, రైతు కష్టాలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి నీచమైన భాషను ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు.
కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గ్రౌటింగ్ పనులు పూర్తయ్యాయని, అయితే సాకులతో కాలయాపన చేయకుండా వెంటనే రిటైర్డ్ ఇంజనీర్లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కరువు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కిలాడి రాజకీయాలు చేసేది ఎవరో తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు.












