మంచిర్యాల జిల్లా బీజేపీలో ముగ్గురు సీనియర్ నాయకులపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కమిటీ విచారణ జరుపుతోంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



