
మంచిర్యాల జిల్లా కేతనపల్లి పరిధిలోని మత్స్య సొసైటీలో సభ్యుడైన సుతారి రమేష్పై, సొసైటీ సభ్యులపై దుర్భాషలాడినందుకు రెండేళ్ల పాటు బహిష్కరణ విధిస్తూ సొసైటీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. చేపల పెంపకం కోసం అప్పుగా తీసుకున్న వాటా చెల్లించకుండా, సొసైటీని విమర్శించడం ఈ చర్యకు కారణమైంది.



















