
రాష్ట్రంలో అప్పుల భారం పెరిగిపోయిందని, డిప్యూటీ సీఎం పేరును 'బకాయిల విక్రమార్క'గా మార్చాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంచిర్యాల ఎమ్మెల్యే పి. శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి, అక్రమాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.


















