
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం (ఆర్చ్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాభివృద్ధికి, స్థానిక సౌందర్యానికి గ్రామ ప్రవేశ ద్వారాలు ప్రతీకలని అన్నారు.


















