
తెలంగాణలో ప్రస్తుతం అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత అన్నారు. ఈ నెల 25న ప్రభల శక్తిగా ప్రజల ముందుకు వస్తామని, నూతన ఆవిష్కరణకు ప్రభుత్వ సహకారం కోరారు.



















