
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గోదావరి నది ఒడ్డున అమర్చిన పేలుడు పరికరాలు ఆదివారం పలు బర్ల గాయపడటానికి కారణమయ్యాయి. ఈ ఘటన వన్యప్రాణుల వేట కోసం అమర్చినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మేకలు మృతి చెందిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
















