మంచిర్యాల గర్మిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి నగదు బహుమతులు, సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



