హజీపూర్, ఈ రోజు
మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండల కేంద్రంలో BRS రాష్ట్ర నాయకులు పుస్కురి రామ్మోహన్ రావు గారు, హాజిపూర్ సర్పంచ్ మాదవరపు శ్రీలత - రామారావు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు BRS నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండల కేంద్రంలో ఈ రోజు BRS రాష్ట్ర నాయకులు పుస్కురి రామ్మోహన్ రావు గారు హాజిపూర్ సర్పంచ్ మాదవరపు శ్రీలత - రామారావు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పల్లె భూమేష్, ఎడ్ల శంకర్, అత్తి సరోజ, తాజుద్దీన్, రఫీక్, మహేందర్, సిగిరి శ్రీనివాస్, ఉమాకాంత్, హాజీపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











