నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుద్ధ విహార్ లో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో 2570వ బుద్ధ జయంతి వేడుకలు శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now