తెలంగాణ రాష్ట్ర ఓడ్ కుల సంఘం అధ్యక్షుడు పవార్ కైలాష్, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓడ్ కులస్తుల కోసం కానుసతి మాత ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



