తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రక్రియలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన కృషికి మే డే సందర్భంగా ఆర్టీసీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్కతుర్తి మండల మేడే ఉత్సవాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శనిగరపు వెంకటేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



