మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
బధూదదఖటబటటఆధఎటటటటటటఘటై.ఈఘటథఎదఇృషణటటట.
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని గూడెం వద్ద విశాఖ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఎంపీ వంశీ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్ మరో వర్గం అడ్డుపడటం, ప్లెక్సీలు చించివేయడం, వాహనాన్ని అడ్డుపెట్టడం వంటి సంఘటనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో ఎంపీ వంశీకి చెందిన ఇన్నోవా కృష్ణ వాహనాన్ని అడ్డుపెట్టినట్లు సమాచారం. 'గేమ్స్ ఆడితే చూస్తూ ఊరుకోను' అని డీసీపీని హెచ్చరించినట్లు తెలిసింది. కార్యకర్తలపై ఆజమాయిషీని సహించబోనని, రాజకీయ కుట్రలను ఛేదిస్తానని ఎంపీ వంశీ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కాక వివేక్ను గుర్తుచేస్తూ, 20 లక్షల ఓట్లతో గెలిచి ఢిల్లీ పార్లమెంటులో గళం విప్పుతున్న తన ఎజెండా కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలేనని ఎంపీ వంశీ స్పష్టం చేశారు.












