Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 18
హాజీపూర్మండలంపరిధిలోనిగ్రామపంచాయతీలసమగ్రఅభివృద్ధికిఒకప్రణాళికరూపొందిస్తున్నట్లుఎంపీవోఆవునూరిసుమన్వెల్లడించారు.శనివారంటీకన్నపల్లిగ్రామపంచాయతీకార్యాలయంలోఅధికారులతోనిర్వహించినసమీక్షాసమావేశంలోఆయనపలుకీలకఆదేశాలుజారీచేశారు.
హాజీపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎంపీవో ఆవునూరి సుమన్ తెలిపారు. శనివారం టీకన్నపల్లి గ్రామ పంచాయతీలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేపట్టాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.










