Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 27
హాజీపూర్ మండలం ఎంపీపీ కార్యాలయంలో సోమవారం వికాసిత్ భారత్ (VB GRAM G/CB) జలసిరి పనులపై ఒకరోజు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు.
హాజీపూర్ మండలం పరిధిలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం వికాసిత్ భారత్ (VB GRAM G/CB) జలసిరి పనులపై ఒకరోజు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో వెంకట్ రెడ్డి ఈ సదస్సుకు నేతృత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో పథకాల అమలు, పనుల పురోగతిపై అవగాహన కల్పించారు. ఎంపీఓ సుమన్, ఏపీఓ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.










