
జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమారం సర్పంచ్ శ్రీమతి ఉస్కామల్ల విజయలక్ష్మి, పిల్లలకు నులిపురుగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలపై సూచనలు చేశారు.



















