
హాజీపూర్ మండలం గుడిపేట్ రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ పరిధిలోని పత్తి ఉత్పాదకత మిషన్ (కపాస్ కాంతి 2026) పథకం కింద మంగళవారం క్లస్టర్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనలు అధిక సాంద్రత, దగ్గర వరుసల సాగు, సమగ్ర పంట యాజమాన్యం పద్ధతుల్లో 133 హెక్టార్లలో జరుగుతాయి.



















