
పంచాయతీ రాజ గరామీణాభవృదధ ాఖ ఆదేాల మేరు జైపూర మండల ేందరంలో అధారులు సబబంద ‘వసత భారత - గయారెంటీ ఫర రోజగార అండ ఆజీవ మషన గరామీణ చటటం 2025’ మరయు ‘జలసర’ పథాలపై షణ అవగాహన ారయరమం నరవహంచారు. ఈ ారయరమంలో పలువురు అధారులు పాలగొన సూచనలు చేారు.

పంచాయతీ రాజ గరామీణాభవృదధ ాఖ ఆదేాల మేరు జైపూర మండల ేందరంలో అధారులు సబబంద ‘వసత భారత - గయారెంటీ ఫర రోజగార అండ ఆజీవ మషన గరామీణ చటటం 2025’ మరయు ‘జలసర’ పథాలపై షణ అవగాహన ారయరమం నరవహంచారు. ఈ ారయరమంలో పలువురు అధారులు పాలగొన సూచనలు చేారు.

మంచిర్యాల వ్యవసాయ కమిటీ డైరెక్టర్గా అశోక్ లడ్డా నియమితులయ్యారు. రైతు సమస్యల పరిష్కారానికి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గెలుపునకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గోదావరి జలాలను పంటలకు మళ్లించిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందని ఆయన అన్నారు.

సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమల రావు సోమవారం సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న 1x800 మెగావాట్ల మూడో యూనిట్ పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్ ఈడి సిహెచ్. చిరంజీవి, జీఎంలు ఎం. నరసింహ రావు, ఎం. మదన్ మోహన్ ఆయనకు స్వాగతం పలికారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ గర్మిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరంలో 100 మందికి పైగా ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోగా, వీరిలో 40 మందికి క్యాటరాక్ట్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

మండల పరిధిలోని రైతు వేదికలో సోమవారం విత్తన మేళా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏంఏవో) సయేదా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలపై అవగాహన కల్పించడం ఈ మేళా ముఖ్య ఉద్దేశం.

మండల పరిధిలోని రైతు వేదికలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ, జలసిరి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని ఈసీలు, టీఏలు, ఎఫ్ఎలు మరియు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును అధికారులు సమీక్షించారు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన చోట సడలింపులు ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పోటు రాంరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లయినా, అనేక గ్రామాలు సరైన రోడ్డు సౌకర్యం లేక విద్య, వైద్యం, అత్యవసర సేవలకు దూరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మచ,ఠశతగతఅజశ.మజఎత,గఈమగొఅమైగ,,జమచశ.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్ట జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్ను, ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. ఆయన చేపట్టిన పారదర్శక సేవలను కొనియాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఆయుధమైన ఆర్టీఐ చట్టాన్ని ప్రజలకు బలంగా సహకరించినందుకు అభినందనలు తెలిపారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని కామాఖ్య ఆలయంలో గో సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ "గోమాత సన్మాన్ అభియాన్ సంతకాల సేకరణ కార్యక్రమం" ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, ఆలయ నిర్వాహకులు, ప్రధాన అర్చకులు భవాని సతీష్ గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి 70వేల సంతకాలతో కూడిన పత్రాలను కలెక్టర్ కు అందజేశారు.

చఎభవవవషభవథెొేథైవటబదగెటటటగైదృషటచచృషణూచచదొబగగఆేైవఞచేశ

మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వేంపల్లి సమీపంలో ఆదివారం రవాణా శాఖ అధికారులు ఇసుక ట్రాక్టర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అధిక వేగంతో, అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను అడ్డుకొని, పత్రాలు సరిగా లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.

పెద్దపల్లపార్లమెంట్సభ్యులుగడ్డంవంశీశీృష్ణ,తెలంగాణరాష్ట్రగనులుమరయుార్మశాఖమంత్రడా.జ.వవే్వెంటస్వామతోలసేంద్రబొగ్గు&గనులశాఖమంత్రశ్రీజ.షన్రెడ్డనన్యూఢల్లీలోలవడంజరగంద.ఈసందర్భంగాతాడచెర్ల-2బొగ్గుగనప్రాజె్టుపనులనువేగవంశీతంచేయాలన,స్థానయువతు1000ఉద్యోగాలుల్పంచాలన,పదవీవరమణపొందనార్ములునీసం₹10,000పెన్షన్అందేలాచర్యలుతీసుోవాలనవజ్ఞప్తచేశారు.

మంచియల నియోజకగంలో గంగ ేి బోనల జత పోసటను మంచియల జిలల మజీ డీసీసీ అధయకషులు కొకకిల సుేఖ ేఖ పేమ సగ ు ఆిషకించు. ఈ నెల 9 తేీన జగనునన ఈ జతను గంగపుత సంఘం ఆధయంలో నిహిసతునను.

హాజీపూర్ మండలం ఎంపీపీ కార్యాలయంలో సోమవారం వికాసిత్ భారత్ (VB GRAM G/CB) జలసిరి పనులపై ఒకరోజు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు.

మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సుధాముల్లా హరికృష్ణ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, యువతను, నాయకులను పార్టీ వైపు ఆకర్షించడం, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును లక్ష మెజార్టీతో గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో స్కాలర్షిప్ అప్లికేషన్ల పేరుతో విద్యార్థుల వద్ద నుంచి వార్డెన్ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని వారు కోరారు.

ంచయషంటటఎదంటయషంచోూౌశభయంఘంధంఅందంచ.ఉదయోభద,యధథం,షందంటఅంశైఈోంచ.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్ట పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను కన్నుల పండువగా నిర్వహించారు. నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మచిర్యజి్ద్రమదిరజఆరధ్యదపెద్దమ్మత్ిఅర,్పజరియి.120సమూహిటచెదిమహిళశిరస్సధరిచి,పెద్దమ్మత్ిిస్మరిస్తూఊరిపప్ొ్ర.ఐీసెటర్రీఎత్తశయత్రిర్హిచర.