
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని నందిరెడ్డి గార్డెన్ లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ల అధ్యక్షతన కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.



















