
కోటపల్లి నుండి బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు చెన్నూరుకు ఏమీ చేయలేదని, కేవలం అసత్య ప్రచారాలతోనే అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయని చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థి దుర్గం అశోక్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర పథకాలతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన అన్నారు.



















