
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల రోజులుగా ధాన్యం కుప్పలు కళ్ళల్లోనే ఉండటం, గన్ని సంచుల కొరత, అదనపు బరువు వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.


















