మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 18
మంచర్యాల నయోజకవర్గ అభవృద్ధక ఎంపీ నధుల నుంచ 1.50 కో్ల రూపాయలు మంజూరైన్లు ఎంపీ వంశీశీ తెలపారు. ఈ నధులను ప్రధానంగా మౌలక వసతుల అభవృద్ధక బీ ఆర్ఎస్నయోగంచనున్న్లు ఆయన స్పష్ం చేశారు. శుక్రవారం మంచర్యాలలో పర్యంచన సందర్భంగా ఆయన ఈ ప్రకన చేశారు.
మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి 1.50 కోటిన్నర రూపాయలు మంజూరైనట్లు ఎంపీ వంశీ తెలిపారు. ఈ నిధులను ప్రధానంగా మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మంచిర్యాలలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో మెడికల్ కాలేజీకి రెండు బస్సులను 50 లక్షల రూపాయల నిధులతో అందించామని కూడా ఎంపీ గుర్తు చేశారు.
ఎంపీ వంశీ రాక సందర్భంగా, మంతెన జగన్మోహన్రావు నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, సిరిమిల్ల వేణు, 8 మంది కార్పొరేటర్లతో కలిసి భారీ జన సమీకరణ, బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాంపూర్, సిసిసి కార్నర్, రైల్వే స్టేషన్ కాకా విగ్రహం, ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు.
గత 10 ఏళ్ల పాలనలో మోసపూరిత కమీషన్లతో వేల లక్షల కోట్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం, ఇప్పుడు కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎంపీ వంశీ అన్నారు. కాంగ్రెస్ తరపున మల్లు రవితో పాటు 8 మంది ఎంపీలు కేసీఆర్ కుటుంబం తెలంగాణలో చేసిన మోసాలు, అన్యాయాలు, అక్రమాలను ప్రజల ముందుకు తెస్తామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీకి అంతు చూపిస్తామని హెచ్చరించారు.












