మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 03
జపాన్ పర్యటన ముగించుకొని కు వస్తున్న రాష్ట్ర మంత్రి వివేక్కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మంతెన జగన్మోహన్రావు వర్గం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్లో మరో వర్గం తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గడ్డం ఫ్యామిలీ అడ్డాగా గడ్డ జపాన్ పర్యటన అనంతరం లో తొలి అడుగు గూడెం నుండి స్వా నివాసం వరకు వరకు భారీ కాన్వాయ్ యాత్ర విస్తృత ఏర్పాటలో లో మంతెన జగన్ వర్గం కాంగ్రెస్లో మరో వర్గ బలనిరూపణకు అంకం దండ పల్లి లక్సపేట్ సింగరేణి ఏరియా కదలిక మంతెన ఉప్పలయ్య తీవ్రస్థాయిలో చర్చలు శుక్రవారం లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం విదేశీ పర్యటన యాత్ర ముగించుకొని వస్తున్న రాష్ట్ర మంత్రి కి అపూర్వ స్వాగతానికి పెద్ద ఎత్తున నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాకా ఫ్యామిలీకి ఫ్యాన్స్ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారన్న విషయాన్ని ప్రస్ఫుటం చేసేందుకు నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగమే పెద్ద ఎత్తున నేతలు నాయకులు తరలించేందుకు సైతం కార్యచరణ తీసుకున్నట్టు తెలుస్తుంది. లక్షట్ పేట్ లో మంతెన జగన్మోహన్రావు నేతృత్వంలో మినిస్టర్ వివేక్ మోదెల గ్రామంలోని మూల కిషన్ గౌడ్ నివాసం కు చేరుకోనున్నారు. తదుపరి తిమ్మాపూర్ లోని ముత్తం సత్తన్న నివాసానికి చేరుకొని మాట్లాడాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు మంతెన జగన్మోహన్రావు నివాసంలో తేనేటి విందును స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏర్పాట్లలో భాగంగానే కాంగ్రెస్లో మరో వర్గం బల సంకేతాలను ప్రస్ఫుటంగా చూపాలన్న కార్యాచరణ సాగుతున్నట్లు తెలుస్తుంది.












