మంచిర్యాల్ జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో జరిగిన స్పెషల్ గ్రామసభలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సభలో సీఐ శ్రీకృష్ణ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, దంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, మరియు త్రిబుల్ రైడింగ్ చేయకూడదని వివరించారు.
సభలో పాల్గొన్న కోటపల్లి ఎస్సై రాజశేఖర్, గ్రామ సర్పంచ్, మరియు గ్రామ ప్రజలు రోడ్డు భద్రతపై చర్చలు జరిపారు.
సీఐ శ్రీకృష్ణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలు సురక్షితంగా డ్రైవింగ్ చేయడం ఎంతో ముఖ్యం అని తెలిపారు.












