
శ్రీ పశుపతినాథ్ దేవస్థానం ఆలయ అర్చకులు, ధూపదీప నైవేద్య సంఘం ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ మండల అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో, రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ త్రైత శకం 48 కాలసూచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని, త్రైత సిద్ధాంతాన్ని విశదీకరించారు.


















