హజీపూర్, 2026-06-05
చెట్లే మానవాళి మనుగడకు జీవనాధారమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. సోమవారం హాజీపూర్ లోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన మొక్కలు నాటారు.
చెట్లే మానవాళి మనుగడకు జీవనాధారమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. సోమవారం హాజీపూర్ లోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన మొక్కలు నాటారు.
మొక్కల సంరక్షణ ఆవశ్యకత
మొక్కలు నాటడమే కాకుండా వాటికి నీరు పోసి సంరక్షించి వృక్షాలుగా పెంచినప్పుడే మంచి ఫలితం ఉంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని సూచించారు.












