లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ అధికారిక పర్యటనలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జి 2025-26 గవర్నర్ లైన్ సింహరాజు కోదండరాం పాల్గొన్నారు.
మహిళల సాధికారికతను పెంపొందించాలన్న ఉద్దేశంతో 9 కుట్టుమిషన్లు పేద మహిళలకు అందజేయబడ్డాయి.
గవర్నర్ మరియు లైన్స్ క్లబ్ సభ్యులు 2026వ సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను సత్కరించారు.









