
మంచిర్యాల కార్పొరేషన్లో పాలకవర్గం మారినప్పుడల్లా ప్రజాధనాన్ని వృథా చేస్తూ కౌన్సిల్ సమావేశ భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు భవనాలు అందుబాటులో ఉండగా, మరో రూ. 50 లక్షల వ్యయంతో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టినట్లు సమాచారం.



















