మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 29
మంచిర్యాల ్య్యర్యయనలజ్యల్యలనకరంద్యరంలోరనళ్యలవనగుబ్యర్యడ్యజ్యపైభనరీవర్యషనలకనరణంగననీట్యప్యరవనహంఉద్యధృతంగనఉండటంతో,ప్యరజలభద్యరతదృష్యట్యయనరనకపోకలనుతనత్యకనల్యకంగనన్యల్యప్యవరశనరు.సీపీ,డీసీపీ,ఏసీపీసంఘటననస్యథలనన్యన్యపర్యశీల్యంచ్యఅధ్యకనరులకుసూచనలుజనరీచరశనరు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు బ్రిడ్జిపై భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా బ్రిడ్జి మీదుగా రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
సంఘటనా స్థలాన్ని సీపీ, డీసీపీ, ఏసీపీ సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.












