
భారతీయ జనతా పార్టీ (బిజెపి) గర్మిళ్ళ జోన్ ఆధ్వర్యంలో మంగళవారం దుర్గామాత దేవాలయంలో మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలు బైరి లక్ష్మి, ఆదేపు శ్రీలత గారి నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.



















